జనసైనికుడు ఉప్పల రాముకు కుటుంబానికి అండగా జనసేన
తుని నియోజకవర్గం: కోటనందూరు మండలం కే.ఓ అగ్రహారం జనసైనికుడు ఉప్పల రాము అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన కారణంగా, తునినియోజకవర్గ జనసేన నాయకులు అంకంరెడ్డి రాజా శేషు 5000 రూపాయలు, 25 కే జి ల బియ్యం, ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్ లో ఎటువంటి సమస్య వచ్చిన భరోసాగా మీకు జనసేన కుటుంబం ఉంది అని భరోసా ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-15-at-5.05.33-PM-1024x768.jpeg)