జనం కోసం జనసేన మహాయజ్ఞం 649వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 649వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, శివరామపట్నం గ్రామంలో మరియు గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 650వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ఉపాధ్యక్షులు వేముల రమణ మూర్తి, శివరామపట్నం గ్రామ అధ్యక్షులు గాబు రామకృష్ణ, గరగ అప్పలరాజు, ములగాడ నాగప్రసాద్, రాకోటి సత్తిబాబు, రాకోటి అప్పలరాజు, ములగాడ మణికంఠ, ఇరట దుర్గాప్రసాద్, జొక గోవింద్, మండపాక సర్వేశారవు, మండపాక ధర్మరాజు, రేపల్లె సురేష్, తమ్మిశెట్టి పెద్ద వీరబాబు, గాబు వీరబాబు, గాబు శంకర్ , గాబు సాయి కుమార్, ఈత గంగాధర, తోలేటి అఖిల్, తోలెటి వీరబాబు, తోలెటి నాగచక్ర, అప్పికొండ పోతురాజు, ములగాడ బాబ్జీ, ములగాడ కామరాజు, గరగ ఏసురాజు, నకిరెడ్డి ఈశ్వరరావు, సోమాల రామరాజు, తోలేటి అర్జున్, ములగాడ వెంకట సత్యనారాయణ, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సొలా అంజిబాబు, పువ్వల శ్రీదేవి, వేముల దేవి, మల్లపురెడ్డి ఉమా, జల్లూరి శ్రీను, మాదారపు ధర్మేంద్ర, మాదారపు విక్రమ్ సాయి, వనం ప్రదీప్, చెడులూరి సతీష్, పువ్వుల ఆనంద్, మిరియాల శివ, గోపిశెట్టి వీరబాబు, మల్లవరం నుండి వట్టుకూటి జనార్ధన్, కామరాజుపేట నుండి కర్ణం సూరిబాబు, వెలిసెట్టి ప్రసాద్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ముక్కా ప్రసాద్ కుటుంబ సభ్యులకు, గుమ్మాల సురేష్ కుటుంబ సభ్యులకు, కర్ణం బుజ్జి కుటుంబ సభ్యులకు, గుర్రం వీరవిష్ణు కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.