టీడీపీ రిలే నిరాహారదీక్షకు త్యాడ రామకృష్ణారావు మద్దతు
విజయనగరం: జనసేన పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు ఆదేశాల మేరకు మంగళవారం 42వ డివిజన్ లో టీడీపీ నాయకులు మురళి ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన రిలే నిరాహారదీక్షకు జనసేన పార్టీ 42వ డివిజన్ నుండి జనసేన పార్టీ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువ నాయకులు సన్నిది మధు సంఘీభావం తెలియజేయటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-19-at-5.16.37-PM-1024x461.jpeg)