చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: జనసేన నాయకులు బి సావరం పంచాయితీ ఉపసర్పంచ్ రావూరి నాగబాబు కుమార్తె రావూరి అను పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది కోడప మరియు సఖీనేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-8.10.21-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-27-at-8.10.21-PM-1-1024x458.jpeg)