పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు
- తాడి మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు
రాజోలు నియోజవర్గం: మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తాడి మోహన్ కుమార్ అమ్మమ్మ కీ.శే శ్రీమతి పోతుల సుభద్రమ్మ సంస్మరణ సభలో పాల్గొని చిత్రపటానికి జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేకల ఏసుబాబు, గెడ్డం సుందర రావు మందపాటి సత్తిబాబు, అడబాల లోకేష్, పోలిశెట్టి గణేష్, యెరూబండి చిన్ని తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-28-at-2.51.22-PM-1024x484.jpeg)
- కట్టా వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు
రాజోలు నియోజవర్గం: రాజోలు మండలం బి. సావరం గ్రామంలో కీ.శే శ్రీమతి కట్టా వెంకటలక్ష్మి కాలం చేశారు. గురువారం వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు శ్రీ రాజేశ్వరరావు బొంతు, పంతం సుబ్బారావు కుమారుడు మేకల ఏసుబాబు, గెడ్డం సుందరరావు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-28-at-5.37.27-PM-1024x556.jpeg)