నిరుపేద కుటుంబానికి అండగా జనసేన

పిఠాపురం నియోజవర్గం: జనసేన పిఠాపురం ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు గత ఆరు సంవత్సరాల నుండి మంచాలకే పరిమితమైన ఓ పెద్దాయన స్పందించిన పిఠాపురం జనసేన పార్టీ నాయకులు బియ్యం బస్తా కూరగాయలు ఇచ్చి ఒక కుటుంబానికి అండగా నిలబడింది జనసేన ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, పెంకే జగదీష్, కసిరెడ్డి నాగేశ్వరావు, కర్రి కాశీ, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, వై శ్రీనివాస్, తోట సతీష్ కోలా దుర్గ, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, చర్ల గీత, పిట్టా చిన్న పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, మరియు పిఎస్ఎన్ మూర్తి పాల్గొనడం జరిగింది.