చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా
రాజోలు: రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మాత్తి జయప్రకాశ్ అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న అంతర్వేదికర దారికోడప ప్రాంత ప్రజలకు జనసేన ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-03-at-8.01.03-PM-1024x459.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-03-at-8.01.04-PM-766x1024.jpeg)