గంటా ప్రసాద్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన డా. వెంకటలక్ష్మి
రాజమండ్రి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప భర్త గంటా ప్రసాద్ అకాల మరణం చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఘంటసాల వెంకటలక్ష్మి రాజమండ్రిలో ఆయన నివాసం వద్ద ప్రసాద్ దేహానికి పూల మాలవేసి నివాళులు అర్పించి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-04-at-11.25.23-AM-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-04-at-11.25.23-AM-1-1024x698.jpeg)