మహిమాజ్యోతికి నివాళులు అర్పించిన డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, మేడిచర్లపాలెం గ్రామానికి చెందిన వట్టిపులుసు మహిమాజ్యోతి అకాల మరణం చెందారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని పార్థివ మృత దేహానికి నివాళులు అర్పించిన జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, రాపాక మహేష్, నక్కా సంయజ్ తదితరులు.