వేముల కార్తిక్ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన

తెలంగాణ, రామగుండం: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నందున కొత్తగూడెంలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తునందున్న “జనం కోసం జనసేన” కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ గురువారం హేమచంద్రపురంలో పర్యటించి ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, సెక్రటరీ సాయి అనిత్, పాల్వంచ మండలం సోషల్ మీడియా ఇంచార్జి షైక్ బాషా, పాల్వంచ రూరల్ కమిటీ జనరల్ సెక్రటరీ వల్లపు వెంకటేష్, మలోత్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.