చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా
రాజోలు: లక్కవరం గ్రామమునకు చెందిన బిక్కిన వెంకట దుర్గారావు వరలక్ష్మీ దంపతుల పెళ్లి రోజు సందర్బంగా వారు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న శుక్రవారం గోంది దుర్గమ్మగుడి ప్రాంతం మరియు సఖీనేటిపల్లి దోడ్డావారిపేట స్టీమర్ రేవు ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-06-at-8.42.59-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-06-at-8.42.59-PM-1-1024x576.jpeg)