వారాహి యాత్ర జయప్రదం కావాలని తలనీలాల సమమర్పణ
తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాలుగవ విడత వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించి ముక్కు తీర్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారాహి యాత్ర నాలుగో విడత విజయవంతం అవ్వాలని వెంకటేశ్వర స్వామివారికి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-07-at-5.17.45-PM-1-1024x530.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-07-at-5.17.46-PM-1024x520.jpeg)