అఖిలపక్ష ధర్నాలో పాల్గొన్న సరికొప్పుల నాగేశ్వరరావు
తెలంగాణ, హుజుర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గంలో దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి పథకాల అమలు తీరు సరిగా లేనందున స్థానిక ఎమ్మెల్యే అనుచరులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకి తప్ప అర్హులైన పేదలకు న్యాయం జరగలేదని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు హుజూర్నగర్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-7.11.56-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-7.11.55-PM-2-1024x576.jpeg)