టీడీపీ రిలే నిరాహార దీక్షకు శ్రీమతి బత్తుల సంఘీభావం

రాజానగరం: జనసేన పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ “సామూహిక రిలే నిరాహార దీక్ష” కు సంఘీభావం తెలిపిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు రిమాండ్ నిరసిస్తూ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో “సామూహిక రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్, తూర్పుగోనగూడెం జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ గళ్ళా రంగా, భూపాలపట్నం గ్రామ ప్రెసిడెంట్ గుల్లింకల లోవరాజు, అడ్డాల శ్రీను, ఎం ఆర్ పి ఎస్ నాయకులు కొత్తపల్లి రఘు, కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కర్రి దొరబాబు, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, అరిగెల రామకృష్ణ, సోడసాని శ్రీనివాస్, వీరమహిళ గండి జయసుధ, ముని ప్రసాద్, నాతిపం దొరబాబు, తోట అనిల్ వాసు, చిక్కిరెడ్డి దొరబాబు, పినమరెడ్డి విజయ్, గళ్ళా సతీష్, కర్రి నగేష్ రావు, మోటుపల్లి మణికంఠ, పంతం శ్రీనివాస్, గుల్లింకల మహేష్, గంగిశెట్టి రాజేంద్ర, కురుమర్ల మహేష్, దేవన దుర్గా ప్రసాద్ (డి.డి), జనసైనికులు పాల్గొన్నారు.