డేగల వాసు కుటుంబసభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో డేగల వాసు కుమారుడు ఇటీవల యాక్సిడెంట్లో గాయాలపాలైన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడ్డాల శ్రీను, జాజుల గణేష్, పోతుల రాంబాబు, పోతుల వెంకన్న, ఆకుల ఆదిత్య, శ్రీరంగం గణేష్, దేవన దుర్గా ప్రసాద్ (డి.డి), అడబాల బాబీ, ముక్కా రాంబాబు, జనసైనికులు పాల్గొన్నారు.