నాదెండ్లను సత్కరించిన బొర్రా వెంకట అప్పారావు

తెనాలి, పెద్దలు, గౌరవనీయులు అయినటువంటి జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలోకి వచ్చి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారికి సత్తెనపల్లి నియోజకవర్గఒ నుండి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు నాదెండ్ల మనోహర్ ని తెనాలిలోని వారి స్వగృహము నందు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సత్కరించడం జరిగినది. అలాగే 2024లో జరిగే ఎన్నికల్లో తెనాలి నుండి అత్యధిక మెజారిటీతో తెనాలి నియోజకవర్గం నుండి గెలవాలని మనోహర్ గెలుపుకి సత్తెనపల్లి నియోజకవర్గం నుండి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేశారు.