శ్రీకృష్ణపట్నంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం: రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో – ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. పలివెల అనసూర్య ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనో దైర్యం చెప్పడం జరిగింది. గాలి కృపానందం ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనో దైర్యం చెప్పడం జరిగింది. కొల్లం శాంతి గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనో దైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, కోలా రాము, కొట్టి నారాయణమూర్తి, కమిడి సత్తిబాబు, సుంకర బాబ్జీ, అడబాల హరికృష్ణ, చల్ల శ్రీను, గాధంశెట్టి శ్రీను, వెలుచూరి శ్రీను, దొడ్డా చందు, చల్లా మణి, మాచినీడి సత్తిబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.