శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో విజయదశమి శ్రీదేవి నవరాత్రుల సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన భవానీ ప్రతిరూపాన్ని దర్శించుకుని భవాని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.