వంతాల మోహన్ కు జనసేన నాయకుల పరామర్శ

అరకు నియోజకవర్గం: హుకుంపేట మండలం, తడిగిరి పంచాయతీ, గొందూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల నాయకులు వంతాల మోహన్ గతవారం క్రితం ప్రమాదవశాత్తు పొలానికి వెళ్తూ జారిపడిపోయారు దీంతో కుడి చేతికి బలమైన గాయం అయింది. విషయం తెలుసుకున్న హుకుంపేట మండల నాయకులు, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పరదాని సురేష్ మరియు హుకుంపేట మండల నాయకులు బలిజ కోటేశ్వరరావు, పడాల్ జనసైనికులు కొర్ర అప్పలరాజు, సుకురు ప్రసాద్ వంతల మోహన్ ని పరామర్శించారు. వారికి ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం డా. గంగులయ్య, హుకుంపేట మండల నాయకులు నగదును వంతల మోహన్ కు ఆర్థిక సహాయం అందించారు.