పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు
రాజోలు నియోజకవర్గం: మామిడి కుదురు మండలం, ఈదరాడ గ్రామంలో ముస్కుడి నరసింహస్వామి మాతృమూర్తి అనారోగ్యంగా ఉంటే పరామర్శించి, వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు. వీరి వెంట తోట త్రిమూర్తులు, యెరుబండి సత్తిబాబు తదితరులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-17-at-7.02.42-PM-1024x461.jpeg)