దేవీ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న నేమూరి శంకర్ గౌడ్
తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం: అల్లాపూర్ 116 డివిజన్ లో 210 బాయ్స్ అసోసియేషన్ మరియు సింహాల బస్తీ యూత్ అసోసియేషన్ వివేకానంద నగర్ లో జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి పూజలలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ ప్రసాద్ గౌడ్, లక్ష్మీనారాయణ, పోలిశెట్టి సునీంద్ర బాబు, రామారావు, రాదా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-22-at-6.56.25-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-22-at-6.56.25-PM-1.jpeg)