పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న జ్యోతుల, బలిరెడ్డి

పిఠాపురం: విజయదశమి సందర్భంగా సోమవారం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, బలిరెడ్డి గంగబాబు గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో పాత బస్టాండ్ గల కనకదుర్గమ్మ వారి దేవాలయాన్ని దేవినవరాత్రులు సందర్భంగా కనకదుర్గమ్మ వారి ఆలయ కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు బలిరెడ్డి గంగబాబు దర్శించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు, బలిరెడ్డి గంగబాబులను ఆలయకమిటీ సభ్యులైన మామిడాల సూరిబాబు తదితరులు కండువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తలారి శ్రీను, గడ్డమూరి దొరబాబు, అక్కిరెడ్డి శ్రీను, తలారి దొరబాబు, నరాల శెట్టి శివ, మొగిలి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పల్లపువీధిలో గల చర్చిసెంటర్ నందు శ్రీ వరసిద్ది వినాయక బాలభక్త యువజనసంఘం వారు ఆహ్వనం మేరకు జ్యోతుల శ్రీనివాసు, బలిరెడ్డి గంగబాబు దేవినవరాత్రులు మండపం నందు ఆశ్వీయుజ శుద్ధ మహర్నవమి, విజయదశమి శీ మహిషాశురమర్ధనీదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవిఅవతారంను దర్శించుకొని అనంతరం వరసిద్ది వినాయక బాలభక్త యువజనసంఘం వారు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం నకు హజరైయి వడ్డన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తలారి శ్రీను, కర్రి దోరబాబు, కర్రి వంశీ, రెడ్నం శ్రీకాంత్, మాదేపల్లి వెంకట సత్యనారాయణ, కందా రామకృష్ణ,రెడ్నం శ్రీను, మాదేపల్లి లచ్చ, తోగర పాపిరాజు, మాదేపల్లి ప్రసాద్, తోగర నాగబాబు, గున్నాబత్తుల రాంబాబు, సుంకర ప్రసాద్ మరియు జనసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు.