దసరా ఉత్సవాలలో పాల్గొన్న రాజేశ్వరరావు బొంతు
- సఖినేటిపల్లిలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి గ్రామంలో దేవీ నవరాత్రుల మహోత్సవ సందర్భంగా రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని అన్నసమారాధనలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంపన బుజ్జి రాజు, ఎం.జి.కె రాజు, నాయుడు, రంగరాజు రాజు, వీర వెంకట్, కొండేటి గణేష్ జనసెన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-24-at-13.04.47-1024x512.jpeg)
- గూడపల్లి పల్లిపాలెంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, గూడపల్లి పల్లిపాలెం గ్రామంలో దేవీ నవరాత్రుల మహోత్సవ సందర్భంగా రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని అన్నసమారాధనలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేడిచర్ల సత్యవాణి, జి.ఎస్.ఎల్ మూర్తి, యెనుముల బాబ్జి, మందపాటి వెంకట సుబ్బారావు, వీరా వెంకట్ తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-24-at-14.25.56-1-1024x461.jpeg)