దసరా ఉత్సవాలలో పాల్గొన్న శ్రీమతి పాలవలస యశస్వి

విజయనగరం జిల్లా, దసరా ఉత్సవాల సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి హుకుంపేటలో పైడితల్లి అమ్మవారు సిరిమనిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.