దసరా ఉత్సవాలలో పాల్గొన్న శ్రీమతి పాలవలస యశస్వి
విజయనగరం జిల్లా, దసరా ఉత్సవాల సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి హుకుంపేటలో పైడితల్లి అమ్మవారు సిరిమనిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-24-at-20.21.00-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-24-at-20.20.57-1024x768.jpeg)