అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు
పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు నగరపంచాయితీ పాతబస్సు స్టాండ్ వద్దగల శ్రీ విజయదుర్గమ్మ ఆలయం నందు దేవీనవరాత్రుల అనంతరం శుక్రవారం గొల్లప్రోలు నగరపంచాయితీ పాతబస్సు స్టాండ్ వద్ద గల శ్రీ విజయదుర్గమ్మ ఆలయం నందు ఆలయ కమిటీవారి ఆధ్వర్యంలో మహా అన్నదానకార్యక్రమం జరిగినది. మహా అన్నదాన కార్యక్రమానికి ఆలయకమిటీ వారి ఆహ్వానం మేరకు జనసేన రాష్ట్ర అధికారప్రతినిధి దాసరి కిరణ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లంవాసు (బుల్లేట్ వాసు), జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, తెలంశెట్టి వెంకటేశ్వరరావు, మురాలశెట్టి సునీల్, మచ్చా అప్పాజీ, పిల్లా శివరామకృష్ణ, అమరాది వల్లీరామకృష్ణ, కంబాలదాసు, పల్లేటి బాపన్నదోర, నక్కాబధ్రీ, సారిపల్లినాగేశ్వరరావు తదితరులు విజయదుర్గమ్మ ఆలయంను సందర్శించి, అమ్మవారిని దర్శనాన్ని చేసుకుని, అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం వడ్డానలో పాల్గొన్నారు. అనంతరం ఆలయకమిటీ వారు ఏర్పాటు చేసిన అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు జనసేననాయకులు బలిరెడ్డి గంగబాబు, పర్లరాజా, మామిడాలసూరిబాబు, అనిశెట్టినూకరాజు, కీర్తి చంటి, పిడక అప్పారావు, నారపరెడ్డి రాజా, చెక్కపల్లి శివ, నారపరెడ్డి గంగ, తలారి శ్రీను, అనిశెట్టి మల్లయ్య, దూడల గిరిబాబు, సిగిరెడ్డి వెంకటేశు, పాలంకి మధు, అరిగెల శివ, కేశవరపు ప్రసాద్, తలారి దొరబాబు, గంటా గోపి, యతర జనసైనికులు, జనసేన కార్యకర్తలు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-7.29.13-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-7.29.15-PM-1024x461.jpeg)