పాఠంశెట్టి సూర్యచంద్రకు మద్దతు తెలిపిన జ్యోతుల
పిఠాపురం నియోజవర్గం: జనసేన పార్టీ నాయకులు జ్యోతుల శ్రీనివాసు రాజపూడి గ్రామానికి వెళ్లి 5వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్రకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-7.29.42-PM-1024x576.jpeg)