బీజేపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధికి మద్ధతు తెలిపిన సరికొప్పుల
తెలంగాణ, హుజూర్నగర్ బీజేపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధికి గురువారం హుజుర్నగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు జనసేన పార్టీ కండువా కప్పి ఆయన మద్దతు తెలిపి హుజూర్నగర్ లో బీజేపీ-జనసేన గెలుపుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-09-at-11.07.52-841x1024.jpeg)