సి.ఎస్ పురం మండల జనసేన ఆత్మీయ సమావేశం
కనిగిరి నియోజకవర్గం, సి.ఎస్ పురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు జానపాటి రాజశేఖర్ ని నియోజకవర్గ జనసేన నాయకులు వారి పార్టీ ఆఫీస్ లో సోమవారం కలిసి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుబ్బారాయుడు, గుత్తి అఖిల్, రాంబాబు, మహి, మురళి, మహి రాయల్, సాయి, నాగరాజు తదితరులు కలిశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-13-at-19.56.58.jpeg)