అనాధ పిల్లల్కు పండ్లు పంపిణీ చేసిన బ్రహ్మాస్త్రం నాగు
గాజువాక, బాలల దినోత్సవం సందర్భంగా గాజువాక జనసేన నాయకులు రేపాక నాగేశ్వరరావు(బ్రహ్మాస్త్రం నాగు) మరియు వారి తల్లి రేపాక సరోజినితో స్పూర్తి నిరాధార బాలబాలికల ఆశ్రమంలో పిల్లలకు పండ్లు మరియు స్కూలు బ్యాగులు అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/11-1024x563.png)