లక్కినేని సురేందర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో భారీ చేరికలు
తెలంగాణ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ వెంగళరావు కాలనీలో కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థి లక్కినేని సురేందర్ ఆధ్వర్యంలో మంగళవారం భారీగా జనసేన పార్టీలో చేరికలు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల ప్రెసిడెంట్ ఓలపల్లి రాంబాబు. పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల వీరబ్రహ్మం, అశోక్, విజయ్, పండు, మనీ, శశాంక్ మరి కొంతమంది పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-14-at-7.52.41-PM-1024x768.jpeg)