కాపు సంక్షేమ సేన ప్రధాన కార్యదర్శిగా కొణిదల సందీప్

కాపు సంక్షేమ సేన జిల్లా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొణిదల సందీప్ కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు హరి రామ జోగయ్య సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు సుధా మాధవ్ ను నియమిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ రానున్న రోజుల్లో యువతకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు కాపు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేయటం వంటి అనేక సామాజిక కార్యక్రమాలు ద్వారా తన వంతు సహాయకారిగా నిలుస్తానని సందీప్ తెలిపారు. సందీప్ కావలి పట్టణ వాస్తవాలు కావడంతో కాపు సంక్షేమ శాఖ కావలి నియోజకవర్గం అధ్యక్షులు సాదు శ్రీధర్ కావాలి నుంచి జనసేన, కే ఎస్ ఎస్ నాయకులు, వెంగల శెట్టి కళ్యాణి, పొబ్బా సాయి తదితరులు పాల్గొన్నారు.