విజయవాడలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్
విజయవాడ: గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో భాగంగా
విజయవాడ 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో శివాలయం సెంటర్ నుండి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ ఎంత దారుణంగా ఉందొ వివరించారు. అదేవిదంగా బై పాస్ రోడ్, రామ నగర్ దగ్గర గత 5సవంత్సరాలుగా రోడ్ సరిచేయలేని ఈ వెల్లంపల్లి, కార్పొరేటర్.. హార్భాటాలకి హంగులకి తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-19-at-1.17.43-PM-1024x458.jpeg)