పూతలపట్టులో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్
- చిత్తూరు నియోజకవర్గ పరిధిలో గుంతల రోడ్డును పరిశీలించిన డా. పసుపులేటి హరి ప్రసాద్
పూతలపట్టు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, యశ్వంత్ ప్రసాద్, ఆనంద్, బాటసారి, యదమర్రి మండల అధ్యక్షులు కుమార్ తదితర జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-19-at-5.36.29-PM-1024x576.jpeg)