తునిలో రోడ్ల దుస్థితిపై జనసేన – టీడీపీల ఆధ్వర్యంలో నిరసన
తుని నియోజకవర్గం: గుంతల ఆంధ్ర ప్రదేశ్ దారేది అనే కార్యక్రమం పిలుపులో భాగంగా ఆదివారం హంసవరం వెళ్లే దారిలో తుని జనసేన టీడీపి సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణ, తుని నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చౌడిశెట్టి గణేష్, సర్ల లావరాజు, జనసేన శివ, వాడపల్లి రాము మరియు జనసేన కార్యకర్తలు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-19-at-7.48.04-PM-1024x458.jpeg)