పలు కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
- మేరీరత్నం కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిపాలెం గ్రామం అడ్డాలపాలెంలో కీ||శే చొప్పల మేరీరత్నం (చిట్టమ్మ) కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, నల్లి సురేంద్ర, తోటే జాన్ బాబు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-20-at-6.36.28-PM-1024x635.jpeg)
- శాంతమ్మ కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిపాలెం గ్రామం అడ్డాలపాలెంలో కీ ||శే గేదెల శాంతమ్మ కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులు పరామర్శించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, నల్లి సురేంద్ర, తోటే జాన్ బాబు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-20-at-6.36.29-PM-1024x461.jpeg)