పలువురిని పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

  • తోట రామ శ్రీను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: తోట రామ శ్రీను అనారోగ్యంతో రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా మంగళవారం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు వెళ్లి పరామర్శించి, డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కొరారు. వారి వెంట మేకల ఏసుబాబు, తదితరులు ఉన్నారు.

  • నల్లి నరసింహ మూర్తిని పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, వివి మెరక మధ్య గ్రూపులో అనారోగ్యంతో కోలుకున్న నల్లి నరసింహ మూర్తిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.

  • కమలమ్మను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, వివి మెరక మధ్య గ్రూపులో అనారోగ్యంతో కోలుకున్న గంటా కమలమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.

  • కలిగితి పారెన్స్ను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, టేకిశెట్టిపాలెం గ్రామంలో అనారోగ్యంతో కోలుకున్న కలిగితి పారెన్స్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.

  • సర్వేశ్వర శర్మ ను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, శివకోటి గ్రామంలో శివాలయం పంతులు సర్వేశ్వర శర్మ అనారోగ్యరిత్యా ఆపరేషన్ చేయించుకున్నారు. కోలుకుంటున్న శర్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మేకల ఏసుబాబు, బందెల రత్నరాజు, మంగెన హైమవతి, తదితరులు.