మదనపల్లెలో ఇంటింటా ప్రచారం

మదనపల్లె: జనసేన తెలుగుదేశం ఇంటింట ప్రచారంలో భాగంగా మంగళవారం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు శ్రీమతి దారం అనిత, తులసి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరి ప్రసాద్, గోపికృష్ణ గుణ, శివ చంద్రశేఖర్, కిరణ్ కుమార్ రెడ్డి, లక్ష్మి, సుశీల, భార్గవి మరియు తెలుగుదేశం నాయకులు కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన్. తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ వినోద్ కుమార్. ఈశ్వర్ నారాయణ, జబీర్, అంజినప్ప మరియు తెలుగుదేశం కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.