బీసీ మీటింగ్ కార్యాచరణ సమావేశం

మదనపల్లె నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి సూచనల మేరకు జనసేన నాయకులు, కార్యకర్తలు గురువారం తెలుగుదేశం పార్టీ రాజంపేట తెలుగుదేశం మదనపల్లె కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని దుశ్శాలవతో సన్మానించి పుష్పగుచ్చం అందచేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు మదనపల్లి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో ఉన్న అవకతవకల గురించి మరియు శుక్రవారం ఎన్.వి.ఆర్ కళ్యాణమండపంలో జరగబోవు బీసీ మీటింగ్ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ కో కోఆర్డినేటర్ రాజేష్, ఐటీ విభాగ నాయకులు లక్ష్మి నారాయణ, జనర్దన్, నవాజ్, నరేష్, తెలుగుదేశం నాయకులు నాదెండ్ల విద్యా సాగర్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీ రాంచినబాబు, గంగారపు నవీన్ చౌదరి, రైతు ప్రధాన కార్యదర్శి మధుబాబు, అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు పఠాన్ ఖాదర్ ఖాన్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, శ్రీరాములు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.