ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని కలిసిన రాజేశ్వరరావు బొంతు
తెలంగాణ, కుకట్ పల్లి: హైదరాబాద్ లోని కుకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని కలిసి మాలేసియా టౌన్ షిప్ లో జరిగిన ఎన్నికల సభలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, కుకట్ పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-23-at-9.51.28-PM-1024x768.jpeg)