ఎన్ఆర్ఐ లతో సమావేశమైన జనసేన నాయకులు
తెలంగాణ రాష్ట్రం, కూకట్ పల్లి: హైదరాబాద్ లో కుకట్ పల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ ఆర్ ఐ లతో సమావేశంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, కుకట్ పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు చర్చించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-3.55.21-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-3.55.22-PM-1024x819.jpeg)