కొల్లు సుబ్బమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు
రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామం, పల్లిపాలెంలో కొల్లు సుబ్బమ్మ కాలం చేశారు. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు ఓగూరి మనోహర్, జనసేన నాయకులు రాపాక మహేష్, కొల్లాబత్తుల పురుషోత్తం, గ్రామ ఉపసర్పంచ్ కొల్లు ప్రకాష్ తదితరులు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-02-at-3.43.32-PM-1024x470.jpeg)