తేజ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు
రాజోలు నియోజకవర్గం: పొదలాడ గ్రామంలో లిఖితపూడి బుజ్జి కుమారుడు కీ.శే తేజ అకాల మరణం చెందినారు. చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-03-at-4.15.00-PM.jpeg)