గోదావరిని తలపిస్తున్న దేవిపట్నం పునరావాస కాలనీ
అల్లూరి సీతారామరాజు జిల్లా. దేవిపట్నం మండలంలో గల 44గ్రామాలు పోలవరం ఇరిగేషన్ ప్రాజక్ట్ వల్ల ముంపుకు గురి అవుతున్న విషయం అందరికి తెలిసిందే అయితే నాన్ ట్రైబ్ నాకు గోకవరం మండలంలో గోకవరం ఊరు చివరన దేవిపట్నం పునరవసాన్ని నిర్మిస్తున్నారు అయితే రెండురోజుల తుఫాన్ కారణంగా ఆ పునరావాసాన్ని ముంచెత్తిన వర్షపు నీరు గోదావరి వరదను తలపిస్తున్న పునరవాసాం… సరైన అవగాహన లేకుండా చుట్టూ వున్న చెరువులను అంచనా వేయకుండా పునరవసాన్ని నిర్మించటం ప్రధాన తప్పు. అమాయక నిర్వాసితులు గూడు కోసం ఎదురుచూస్తున్నారు అంటే సరైన అవగాహన లోపంతో నిర్మిస్తున్న ఈ కాలనీ ప్రతి సంవత్సరం అలానే అర్ధంతరంగా కురిసిన వానలకు జీవితాంతం ఇభందులు పడతారని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని దేవిపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చారపు వెంకట రాయుడు మరియు మండల నాయకులు గ్రామస్థులు డిమాండ్ చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-7.31.00-PM-1024x784.jpeg)