దాసరి రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

ఇచ్చాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన క్రియాశీలక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ చేతుల మీదగా ఇచ్చాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ 1, 2, 13, 17వ వార్డు మండపల్లి, మరియు సోంపేటలో గల చేపల గొల్లగండిలో గల వైసీపీ పార్టీ నుండి గండు పల్లి మిన్నరావు, గండు పల్లి జగదీశ్వర్ రావు, కర్రి నాగరాజు, తుపాకుల ఖోగేష్, ఆశి శేషా రావు, చాటల శేషారావు, కొనతాల త్రినాధ్ రెడ్డి, కాతిల వాసు, పైల శ్రీను, అనపాన రమేష్, లండ రుక్మందర్ రెడ్డి, నీలాపు ఉపేంద్ర, కొరికాన పకీర్ జనసేన పార్టీ లోనికి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధనరెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహారా, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.