జనం కోసం జనసేన మహాయజ్ఞం 732వ రోజు

జగ్గంపేట, ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 732వ రోజు కార్యక్రమం సోమవారం జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల జెడ్పీటీసీ అభ్యర్ధిని మరిశే శ్యామల, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల కార్యదర్శి మానెల్తి దుర్గాప్రసాద్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, గుర్రప్పాలెం నుండి అక్కిరెడ్డి రాజా, మువ్వల వీర్రాజు, తాటికాయల సంజయ్, పడాల నితిన్, పలకా బాలు, పడాల శివరామకృష్ణ, పలకా వంశీ, గొల్లలగుంట నుండి ఇసరపు శివ, గొల్లవిల్లి దుర్గయ్య, సోమవరం నుండి డేగల నరేష్, సింహాద్రిపురం నుండి కందా బాబి, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గంజ శ్రీను కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.