30 కుటుంబాలకు పి.ఎస్.ఎన్ మూర్తి టీమ్ సాయం!
- పిఠాపురం 14వ వార్డులో పి. ఎస్. ఎన్. మూర్తి టీమ్ పర్యటన
- అడుగు అడుగున నిరాజనాలు కష్టకాలంలో జనసేన తోడు!
- 30 కుటుంబాలకు పి ఎస్. ఎన్. మూర్తి సాయం!
- ఈ సారి విజయం జనసేనదే అంటున్న ప్రజలు!
- నిత్యం ప్రజా సేవలో పి. ఎస్. ఎన్. మూర్తి టీమ్
పిఠాపురం: పి. ఎస్. ఎన్. మూర్తి టీమ్ పిఠాపురం పట్నం 14 వ వార్డులో పర్యటనలో ంభాగంగా 30 కుటుంబాలకు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రి కాశీ, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, నామ శ్రీకాంత్, వేణం సత్యం, వేణం త్రిమూర్తులు, వేణం సురేష్ మరియు పి.ఎస్.ఎన్.మూర్తి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/ps-1024x576.jpg)