అంగన్వాడిల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి
గజపతినగరం: అంగన్వాడీల సమ్మెకు గజపతినగరం మాజీ మంత్రి వర్యులు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సభ్యులు శ్రీమతి పడాల అరుణమ్మ సంఘీభావ సభలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్నీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునకాల జగన్నాధరావు, మామిడి దుర్గా ప్రసాద్, ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, ఎస్. ప్రవీణ్, నడుపూరి అనిల్ వెళ్లి మద్దతు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-16-at-6.55.16-PM-1024x461.jpeg)