ఇంటింటికీ తెలుగు దేశం 5వ రోజు

చంద్రగిరి: పులివర్థి వినీల్ ఆధ్వర్యంలో పాకాల పంచాయితీలో జరిగిన ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ 5వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న పాకాల జనసేన పార్టీ మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, మండల ఉపాధ్యక్షులు దినేష్ రాయల్, బోయన ప్రసాద్, చరణ్ రాయల్, కార్యదర్శులు డిల్లి ప్రసాద్, రూపేష్, షాజహాన్, నౌమూన్, గిరి ప్రసాద్, అమర్నాథ్, తలారి మునేష్, అబ్బి, తరుణ్, భాను, దేప తిరుమలేష్, మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.