శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేన నాయకులు
పిఠాపురం, అనకాపల్లి జనసేన నాయకులు తాడి రామకృష్ణ (ఎక్స్- కౌన్సిలర్), తాడిశాంతి కుమారి, పిఠాపురం జనసేన నాయకులు టైల్స్ బాబీ, వై.శ్రీనువాస్, పిఎస్ఎన్ మూర్తి లను మర్యాద పూర్వకంగా కలసి శ్రీ కుక్కుటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అనంతరం జనసేన బలోపేతంపై చర్చించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-17-at-11.21.18-738x1024.jpeg)