శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి శ్రీరామ రామాంజనేయులు భారీ విరాళం
మదనపల్లి, ఆదివారం మదనపల్లిలో జరిగిన కృష్ణదేవరాయలు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం కోసం 2,51,116 విరాళం శ్రీరామ రామాంజనేయులు అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-18-at-13.01.48-1024x770.jpeg)